Thus Spoke Swami



మనము తెలుసుకుని ఇతరుల కష్టాలను, మంచిగాని చెడ్డగాని చేసినవాణ్ణి కూడా, తిరస్కారభావం లేకండా, కరుణా ప్రేమతో చూసేదానికి  నేను నీ హృదయంలో ఉండి చూపిస్తున్నాను అన్నాడు. ఈయప్ప.

అప్పుడు యాభైమూడులో, ఈయమ్మ(అమ్మాయని సూచిస్తూ) ఏమి చేసిందంటే నాకు పిచ్చిపడుతుందని, పిచ్చిపడుతుందని షోలింగర్ తీసుకుపోయింది. షోలింగర్ తీసుకుపోతే అడ తీసుకుపోయి ..అడ తిరుగతా తిరుగతా తిరుగతా రొంత ఎక్కువ ఎక్కువగా అయింది. మళ్ళా కట్టిస్తూవచ్చిన్నారు. రుద్రాభిషేకం చేయిచింది. రామలింగేశ్వర స్వామి ఎదుటనే, ముక్తి రామేశ్వరస్వామి దగ్గర, చేయిస్తే అక్కడ అమ్మవారు వుంది, అమ్మవారి దెగ్గరకు పొతే, ఆ అయ్యవారు ఏంచేస్తాడు తెలుసా! "అయ్యా! నువ్వే చేసుకో. నేను చెయ్యను."  అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు కాదు యాభైమూడులో. ఈయప్ప ఏమి చెప్పినాడు (సాయినాథుని సంభోదిస్తూ), మీయమ్మ నీ కంట్లో వుందన్నాడు, . మీయమ్మ చెప్పిన పని నువ్వు చేస్తావు కదా అన్నాడు. ఎం అన్నాడు? మాయమ్మ ఏమి చెప్పిందంటే, నాకిప్పుడు వళ్ళు బాగాలేదని, నీవు ధ్యానంచేసి, గురువును స్తోత్రం చేసి ఆరోగ్యం కావాలని బాధతో ప్రయత్నం చేసావు కదా! ఒకరికి ఏది వచ్చినప్పటికీ కూడా ,అది నిర్ములనం అయ్యేదానికి కావలసిన మహత్తు, శక్తి, బలము నీకు ఇస్తాను. యాచన ఇస్తే మాత్రం పోతుంది. యాచన లేకుండా ప్రతిఫలం కోరకండా సాక్షి లేకున్నా, నీవు మా మీద ద్రుష్టి  ఉంచి చేస్తే ఆరోగ్యవంతులౌతారు. చేసే బ్యాగ్యం నీకిస్తున్నాను, చేసుకో!  అని చెప్పి అయన ...

దాని మీద యాభైఆరులో తిరుగుతూ తిరుగుతూ ఉంటే యాభైయేడులో శరీరరీత్యా వచ్చి, అప్పుడే ఇల్లు వదలి, ఆ ఇండ్లు వదిలే ముందట్లో, అమ్మాయ నేను ఇద్దరమూ తిరుపతికి పొయ్యి,  ఈ శరీరం ఇక మనకొద్దు, మన జీవితం ధన్యమైంది, ఇంక అయిదు సంవత్సరాలు అనుకుని .....ఎక్కడ నా స్థానము, ఎక్కడ నా స్థానము, నేను ఎక్కడ నిలబడాలి అని తిరుగుతే, రెండు తూరులు మూడు తూరులు ఆ మహాత్ముడు చూపిచ్చాడు. ...ఆఁ..ఇట్లాంటివాళ్ళు ఎందరో టోకరలు చేస్తారు అని ముందు వదిలిపెట్టాడు. వుండలేదు. అవును....ఊరికే అట్లాంటారు నిలబెట్టించుకుంటారు ....పశువులేవు, మనుషులేరు నిర్మానుష్యం..అయన మీద వస్త్రం లేదు.  ఏదీ..  గోడలేవు, చెట్లులేవు, ఏమీలేవు ....రెండు తూరులు వెళ్ళిపోయినాము, మూడవ తూరి మాత్రం సరెండరై .ఇద్దరమూ కట్టు గుడ్డలతో వచ్చి .. ఆ విధంగా అయన మమల్ని పెంచి, పోషణ చేసి, కాపాడి, రక్షకుడిగా వున్నాడు. ఎవరికైనా వారి కష్టాలు వస్తే కూడా నివారణ చేస్తాడు... కావలసిన మహత్తు సమాధిలోనుండి అయన అందిస్తున్నాడు ..తోడునీడగా ...ఈయన ఎం చేసాడంటే, ముందు మేము చేస్తున్న సాయి విగ్రహం 

మేము చేస్తున్న సాయి విగ్రహాన్నయి ఎనభైఏడులో ...మూర్తి సుందరం తెచున్నారు ..యాభైనుంచి మేము చేస్తావున్నాము. యాభైమూడులో కూడా చేస్తున్నాము. 

ప్రాణ ప్రతిష్ట అంటే మంత్రాలూ చేస్తారు. మేము మంత్రాలూ చెయ్యము "ఓం ప్రాణయస్య స్వాహా"  "ఓం ప్రాణయస్య స్వాహా". శివ-స్వాహా. దేనికిరా శివా అంటే, సర్వ జీవులో అదే ప్రాణమే శివా. అతడే నేను. నాలోపల ...అందరిలో అదే జీవుడే నాలో ఆడుతున్నాడు. నాలో ఆడేవాడే అందరిలో ఆడుతున్నాడు అని సద్గురువు చూపినందువల్ల, అది తప్ప నాకు అన్యంలేదు అని మేము ఇక్కడ బయలుదేరాము ..ఎప్పుడు పాలు పోస్తాడో ఎప్పుడు నీళ్లు పోస్తాడో ...ఆ సర్వేశ్వరుడు మనకు లో ఇచ్చినదే వస్తుందిగాని 
....కావాలని ఎక్కువ తీసుకుంటేకూడా నిలబడదు. 

అయన సుబ్బరామయ్య స్వామి ...తీసుకుని వచ్చారు. రుద్రాభిషేకము......

సాయీ లీల తెలియాలంటే మనలోపల వున్నా కొన్ని గుణాలను 

సత్యమైనవాడు నాలోవుంది నడిపిస్తున్నాడు 

మా అమ్మ చిన్నపుడు ఉగ్గుపాలతోనే పోసింది "కృష్ణ! వాసుదేవ కేశవ పరమాత్మా అప్రమేయ వరద ముకుంద నిన్ను చూడ కంటి నీ కూర్ప కనుగొంటి" నిన్ను ఎల్లప్పుడూ చూస్తావున్నాను. నీ కరుణ ప్రేమ 

No comments:

Post a Comment